విడిపోతే విజయవాడనే రాజధాని కావాలి: గద్దె

హైదరాబాద్ లో అన్ని ప్రాంతాల వారు ఉన్నారని, ఇపుడు రాష్ట్ర విభజనజరిగితే అక్కడి ప్రజలకు భద్రత ఏమిటని, వారి సమస్యలు ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. ఇవేమీ ఆలోచిం చకుండా కేసీఆర్ దీక్ష చేస్తున్నారని ప్రకటన చేస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగితే విజయవాడను రాజధానిగా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ డిమాండ్ చేశారు. అలా కానిపక్షంలో పరిణామాలు తీవ్రం గా ఉంటాయని హెచ్చరించారు.
అసమర్ధత కప్పిపుచ్చుకోడానికే లగడపాటి రాజీనామా విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ రాజీనామా చేయడం ఆయన అసమర్ధతను కప్పిప్చుకోడానికేనని రామ్మోహన్ అన్నారు. ఆయన నిజంగా సమైక్యాంధ్రను కోరుకుంటే వారిని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవారు కాదని అన్నారు. ఆయనకు మొదటి నుంచి మీడియా ముందు చేరి ప్రచారం కోసం ఏదొకటి మాట్లాడటం అలవాటన్నారు. గతంలో తెలంగాణాపై రెచ్చగొట్టే విధంగా ఎన్నో ఉపన్యాసాలు చేసిన ఆయన విద్యార్థులు ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత 13 రోజులు ఆయన ఏమయ్యారని గద్దె ప్రశ్నించారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications