రేపు కృష్ణాజిల్లా బంద్ కు టిడిపి పిలుపు

సమైకాంధ్ర నినాదంతో తెదేపా ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు దేవినేని ఉమామహేశ్వరరావు, చిన్నం రామకోటయ్యలు చేస్తున్న ఆమరణ దీక్షలకు మద్దతుగా బందర్రోడ్డుపై రాస్తారోకో చేశారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెద్దసంఖ్యలో పోలీసులు ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో బలవంతంగా వారిని పక్కకు తొలగించారు.












Click it and Unblock the Notifications