వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముమ్మిడివరం టిడీపి నేత శ్రీనివాసరాజు ఆత్మహత్య
తూర్పు గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు టిడీపి అసెంబ్లీ అభ్యర్ధులుగా ఎనిమిది మంది కొత్త వారికి టికెట్లు ఇచ్చారు. అందులో శ్రీనివాసరాజు ఒకరు. ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామానికి చెందిన శ్రీనివాసరాజు వయసు 42 ఏళ్ళు. తూ.గో జిల్లా నుంచి ఆయనతో పాటు చందన రమేష్, జె.చిట్టిబాబు, పి.చిట్టిబాబు తదితరులు మొదటి సారిగా టిడిపి తరఫున అసెంబ్లీకి పోటీ చేశారు.
Comments
Story first published: Monday, December 28, 2009, 13:32 [IST]