వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముమ్మిడివరం టిడీపి నేత శ్రీనివాసరాజు ఆత్మహత్య

By Santaram
|
Google Oneindia TeluguNews

Telugudesam Party
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నడింపల్లి శ్రీనివాస రాజు ఆత్మహత్య చేసుకున్నారు. కాగా ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అప్పుల బాధతోనే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు టిడీపి అసెంబ్లీ అభ్యర్ధులుగా ఎనిమిది మంది కొత్త వారికి టికెట్లు ఇచ్చారు. అందులో శ్రీనివాసరాజు ఒకరు. ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామానికి చెందిన శ్రీనివాసరాజు వయసు 42 ఏళ్ళు. తూ.గో జిల్లా నుంచి ఆయనతో పాటు చందన రమేష్, జె.చిట్టిబాబు, పి.చిట్టిబాబు తదితరులు మొదటి సారిగా టిడిపి తరఫున అసెంబ్లీకి పోటీ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X