రాజీనామాలపై కాంగ్రెసు నేతల చర్చలు

రాజీనామాలు ఉపసంహరించుకోవాలని పార్టీ అధిష్టానం నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో కాంగ్రెసు తెలంగాణ నాయకులు ఆందోళనకు గురవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాజీనామాలు ఉపసంహరించుకోవాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వ్యక్తిగతంగానే కాకుండా సాధారణంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే తాము కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి కె. జానారెడ్డి ఇటీవల చెప్పారు.












Click it and Unblock the Notifications
