వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒఎంసి తవ్వకాల నిలిపివేతపై స్టే పొడగింపు
ఒఎంసి వ్యవహారాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఇంతకు ముందు చెప్పింది. ఒఎంసి తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో తవ్వకాలను నిలిపేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఒఎంసి కోర్టును ఆశ్రయించింది.
Story first published: Thursday, January 14, 2010, 12:42 [IST]