ఇద్దరు హిజ్బుల్ మిలిటెంట్లు హతం

కుల్గామ్ లో మిలిటెంట్లు ఆశ్రయం పొందిన ఇంటిని భారత భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ సమయంలో మిలిటెంట్లు కాల్పులు ప్రారంభించారు. భారత భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఎదురు కాల్పుల్లో హతమైన మిలిటెంట్లను తాహిర్, ఆదిల్ లుగా గుర్తించారు. సంఘటనా స్థలం నుంచి పెద్ద యెత్తున మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications
