వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ మృతికి కెవిపియే కారణం: సోమిరెడ్డి
రోశయ్య లాంటి అసమర్థుడైన ముఖ్యమంత్రిని తాను ఇప్పటి వరకు చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. పాలనపై రోశయ్య పూర్తిగా పట్టు కోల్పోయారని ఆయన అన్నారు. ఉద్యమాలు జరుగుతున్నాయంటే తనకు కనిపించడం లేదని రోశయ్య అంటారని ఆయన అన్నారు. పాలన యావత్తు కెవిపి రామచందర్ రావు చేతిలోనే ఉందని, స్టీరింగ్ మాత్రమే రోశయ్య చేతిలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ గురించి అడిగితే అధిష్టానం చూసుకుంటుందని రోశయ్య అంటారని ఆయన అన్నారు.
Comments
Story first published: Friday, January 29, 2010, 15:07 [IST]