వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పడవ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrbabu Naidu
హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం బియ్యపుతిప్ప వద్ద గోదావరి నది ఉప్పుటేరులో నాటుపడవ ప్రమాదంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పడవ ప్రమాదంలో మరణాలు సంభవించడం పట్ల ఆయన శనివారం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు.

పడవ ప్రమాదం ఘటనపై దర్యాప్తునకు ఆదేశించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ నాయకులతో ఆయన కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X