తెలంగాణపై సిడబ్ల్యుసిలో కెకె ప్రస్తావన

సమావేశంలో తెలంగాణ అంశాన్ని కేశవరావు ప్రస్తావించినట్లు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చెప్పారు. అయితే ఏం మాట్లాడారనేది చెప్పడానికి ఆయన నిరాకరించారు. కేశవరావు ప్రస్తావించారు కాబట్టే ఆయనే ఏమైనా చెప్తారేమోనని నేదురుమల్లి అన్నారు. ఆస్కార్ ఫెర్నాండెజ్ గానీ అంబికా సోనీ గానీ మాట్లాడడానికి నిరాకరించారు. తెలంగాణపై చర్చకే రోశయ్యను సమావేశానికి అహ్వానించినట్లు చెబుతున్నారు. అయితే తెలంగాణపై ఏ విధమైన చర్చ జరిగిందనేది తెలియడం లేదు.












Click it and Unblock the Notifications