సీమాంధ్ర విద్యార్థుల అరెస్టుపై నిరసన

శాంతియుతంగా పాదయాత్ర చేస్తూ గవర్నర్ కు వినతి పత్రం సమర్పించడానికి వెళ్తున్న విద్యార్థులను అరెస్టు చేయడాన్ని తెలుగుదేశం నాయకులు దూళిపాళ్ల నరేంద్ర చౌదరి, కె. ఎర్రంనాయుడు విడివిడిగా ఖండించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు వెళ్లాలంటే పాస్ పోర్టు, వీసా కావాలా అని వారు అడిగారు. తమ విద్యార్థులు పాకిస్తాన్ వెళ్లడం లేదని, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వెళ్తున్నారని వారన్నారు. విద్యార్థుల అరెస్టును కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కూడా ఖండించారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications