కాకతీయ జెఎసి నేతలపై కేసులు

పొలికేక సభ రభసపై నమోదైన కేసుల దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. పొలికేక సభలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతుండగా కొంత మంది వాటర్ ప్యాకెట్లు విసిరి గొడవ సృష్టించారు. వేరే వర్గానికి చెందిన వారు దేశపతి శ్రీనివాస్ పై దాడి చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీసులు లాఠీచార్జీ చేసి విద్యార్థులను చెదరగొట్టారు. ఈ గొడవతో సభ అర్థాంతరంగా ముగిసింది.












Click it and Unblock the Notifications