వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రెండు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి
మహబూబ్నగర్ జిల్లా షాద్ నగర్ సమీపంలో సఫారీ వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
Comments
Story first published: Thursday, February 18, 2010, 9:58 [IST]