వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజస్థాన్ లో 26 మంది దుర్మరణం
బృందావనం విద్యా పర్యటనకు వెళ్లి తమ స్వస్థలం జల్వార్ కు తిరిగి వస్తుండగా వారు ప్రమాదానికి గురయ్యారు. బస్సులోని 21 మంది అక్కడకక్కడే మరణించగా, మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు సవాయ్ మాధోపూర్ ఎస్పీ వికాస్ కుమార్ చెప్పారు. గాయపడిన వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు జలవార్ లోని ఖాన్పూర్ ఉపాధ్యాయ శిక్షణా సంస్థకు చెందినవారు.
Comments
Story first published: Monday, March 15, 2010, 11:50 [IST]