అసెంబ్లీలో ఫ్రీజోన్ తీర్మానం ఆమోదం

తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర శాసనసభ్యులు సభలో గొడవకు దిగారు. స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. వారు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ గందరగోళం మధ్యనే ముఖ్యమంత్రి తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదింపజేసుకున్నారు. శాసనసభ చేసిన తీర్మానాన్ని తెలుగుదేశం రాయలసీమ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ తీవ్రంగా వ్యతిరేకిందారు. దీన్ని విద్రోహ చర్యగా ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. తెలంగాణ జిల్లాలకు కూడా దీని వల్ల నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. ముందే నిర్ణయించుకున్న ప్రకారం తీర్మానం ప్రతిపాదించారని ఆయన అన్నారు.
More From
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications