రాష్ట్రంలో అసెంబ్లీ ఉప ఎన్నికలు జులైలో?

జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా చేర్పించే కార్యక్రమం జులై మొదటి వారంతో ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల అధికారి చెప్పిన నేపథ్యంలో ఆ తర్వాతే ఉప ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని ఎన్నికల సంఘం అభిప్రాయానికొచ్చినట్లు తెలిసింది. తెరాస, భాజపా, తెదేపా ఎమ్మెల్యేలు 12 మంది ఫిబ్రవరి 15న రాజీనామాలు చేశారు. ఆగస్టు 15లోపు ఆ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications