వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్యాన్స్ తో చిరు ఆత్మీయ సమావేశం

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
విశాఖపట్నం: పార్టీ నేతలతో సమానంగా తమకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని ఆయన అభిమానులు కోరారు. ఆదివారమిక్కడ ఓ ప్రైవేట్‌ హోటల్‌లో అభిమానులతో చిరంజీవి ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

దాదాపు రెండు గంటల పాటు ఆయన అభిమానులతో ఉల్లాసంగా గడిపారు. ఇకపై అభిమానులకు అందుబాటులో ఉంటానని చిరంజీవి చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చాక అభిమానులకు ఆయన దూరమయ్యారనే విమర్శలు వచ్చాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X