పల్నాడులో మావోయిస్టు వాల్ పోస్టర్ కలకలం

ఈ మిల్లు వివాదంలో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండవచ్చన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల కిందట మండలంలోని దైద గ్రామంలో సర్పంచి నాగేశ్వరరావు నాయక్ తండ్రి భగణానాయక్పై కొందరు వ్యక్తులు దాడిచేసి ఇది మాపనేనంటూ జనశక్తి పేరుతో లేఖ వదలివెళ్లారు. రెండు రోజుల తర్వాత జనశక్తి నేత ఈ దాడితో తమకు ఎటువంటి సంబంధం లేదంటూ పత్రికలకు ఫోన్ ద్వారా తెలియపర్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో నకిలీ మావోయిస్టులపై పోలీసులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications