కాంగ్రెసు విధానాలపై టిడీపి సైకిల్ యాత్ర

కాంగ్రెసు ఏకపక్ష విధానాలపై పోరాడేందుకు టీడీపీ, వామపక్షాలు గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో భేటీ అయ్యాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, సీపీఐ కార్యదర్శి నారాయణ, ఫార్వర్డ్ బ్లాక్ నేత మురళీధర్ దేశ్ పాండే, ఆర్ఎస్టీ నేత జానకిరామ్ ఈ భేటీలో పాల్గొన్నారు.అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ హర్తాళ్ కు ముందుగా తాము 24నుంచి సైకిల్ యాత్రలు నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంచుతామన్నారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications