దద్దరిల్లిన పార్లమెంటు ఉభయసభలు

అధిక ధరలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై రాజ్యసభలో తీవ్ర దుమారం చెలరేగింది. సభ సమావేశం కాగానే సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్, వామపక్షాల సభ్యులు అధిక ధరలకు నిరసనగా నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. పియల్ వ్యవహారంపై జెపిసి విచారణకు ఆదేశించాలని బిజెపి సభ్యులు పట్టుబట్టారు. దీంతో చైర్మన్ హమీద్ అన్సారీ సభను వాయిదా వేశారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications