తెలంగాణ ఇవ్వకపోతే హింసే: నాగం
తమ పార్టీ తెలంగాణ నేతలంగా తెలంగాణ కోసం చిత్తశుద్ధితో ఉన్నామని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ 1956 నుంచి లెక్కలు అడిగితే 1994నుంచి మాత్రమే ఉన్నాయని ప్రభుత్వం చెప్పడం సరి కాదని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేసే విషయంపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తామని ఆయన చెప్పారు.
Comments
నాగం జనార్దన్ రెడ్డి తెలుగుదేశం తెలంగాణ హైదరాబాద్ nagam janardhan reddy telugudesam telangana hyderabad
Story first published: Tuesday, April 27, 2010, 8:18 [IST]