ప్రతిపక్షాలది ధరల రాజకీయం: సిఎం
ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మానుకోవాలని ఆయన అన్నారు. ధరల పెరుగుదలను అరికట్టడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ఆయన చెప్పారు. బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
రోశయ్య ముఖ్యమంత్రి ధరల పెరుగుదల ప్రతిపక్షాలు అనంతపురం rosaiah chief minister price rise opposition anantapur
Story first published: Tuesday, April 27, 2010, 8:02 [IST]