విచారణకు నేనే వస్తా: పోలీసులతో రంజిత

ధ్యానపీఠం వ్యవస్థాపకుడు రాసలీలల స్వామి నిత్యానంద జైలుకు వెళ్లకుండా తప్పించుకునేందుకు ఆయన తరుపు న్యాయవాదులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోలీసు కష్టడీ ముగిస్తే నిత్యానంద తప్పనిసరిగా జైలుకు వెళ్లవలసి ఉంటుంది. నిత్యానందను శుక్రవారం సాయంత్రం వరకు విచారించేందుకు రామనగర కోర్టు సిఐడి పోలీసులకు అనుమతి ఇచ్చింది. నిత్యానంద, రంజితల రాసలీలలను చిత్రీకరించిన లెనిన్ కరుప్పన్ విచారణ ఇప్పటికే పూర్తయింది. అవసరానికి తగినట్లుగా మళ్లీ ఆయన్ను విచారిస్తామని అధికారులు తెలిపారు. నిత్యానంద విచారణలో ఒక రోజు పూర్తిగా విశ్రాంతి, ధ్యానానికే పరిమితం కావటం, ఒకరోజు అనారోగ్యం పేరిట ఆసుపత్రిలో చేరటంతో విచారణ ఆశించిన స్థాయిలో సాగలేదు. మరో పది రోజుల పాటు విచారణకు తమకు అప్పగించాలని పోలీసులు కోరాలని భావించినా చివరి క్షణంలో ఆరు రోజుల పాటు మాత్రం విచారణకు అప్పగించాలని న్యాయమూర్తిని కోరారు. అయితే 2రోజులకు మాత్రమే విచారణకు అవకాశం ఇస్తూ న్యాయమూర్తి అనుమతించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications