రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

Anantapur
అనంతపురం: దైవదర్శనానికి వెళ్ళిన ఐదుగురు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆత్మకూరు మండలం వడ్డేపల్లి వద్ద ట్రాక్టర్‌ బోల్తా పడటంతో ఐదుగురు చనిపోయారు. మృతులందరూ కూడేరు మండలం ముద్దలాపురం గ్రామానికి చెందినవారు.

ఈ ప్రమాదంలో గాయపడిన ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో ముప్పైమంది వున్నట్లు తెలియవచ్చింది. వీరందరూ పంపనూరు సుమ్రమణ్యేస్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+