విశాఖపట్నం:
విశాఖపట్నం
బీమిలి
మండలం
దాకమర్రివద్ద
జాతీయరహదారిపై
రోడ్డుపక్కన
తాటిముంజెలు
అమ్ముకున్న
వారిపై
వాహనం
దూసుకుపోవడంతో
ఇద్దరు
మహిళలు
చనిపోయారు.
విజయవాడ
నుంచి
విజయనగరం
వెళుతున్న
వాహనాన్ని
వెనుకనుంచి
వచ్చిన
లారీ
ఢీకొనడంతో
ఈ
ప్రమాదం
జరిగినట్టు
తెలిసింది.
ఈ
ప్రమాదంలో
గాయపడిన
వారిని
ఆసుపత్రికి
తరలించారు.