వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి

By Santaram
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: విశాఖపట్నం బీమిలి మండలం దాకమర్రివద్ద జాతీయరహదారిపై రోడ్డుపక్కన తాటిముంజెలు అమ్ముకున్న వారిపై వాహనం దూసుకుపోవడంతో ఇద్దరు మహిళలు చనిపోయారు. విజయవాడ నుంచి విజయనగరం వెళుతున్న వాహనాన్ని వెనుకనుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X