రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తూగోలో చిరంజీవి ఓదార్పు యాత్ర

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
రాజమండ్రి: సమైక్యాంద్ర నినాదంతో ముందుకెళ్తున్న చిరంజీవి తూగో జిల్లాలో ఇంకా ముందుకు వెళ్ళారు. యలమంచిలిలో నిన్న జరిగిన అగ్నిప్రమాదంలో అన్ని కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి బుధవారం పరామర్శించారు. గ్నిప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలను చిరంజీవి కలిసి వారి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు.

అంతకు ముందు చిరంజీవి అంబాజీపేట మండలం కె పెదపూడిలో చిరు. కల్యాణ్‌ సేవాసమితి ఆ«ధ్వర్యంలో నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. అలాగే అల్లు రామలింగయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చేందుకే బస్సుయాత్ర చేపట్టామన్నారు. ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X