పెట్టుబడుల కోసం అమెరికాకు బృందం
పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి శ్యాంబాబు, ఫిక్కీ కో ఛైర్మన్ జేఏ చౌదరి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. రాష్ట్రంలో పర్యాటకరంగం, విద్య, ఐటీ, ఫార్మా, బయోటెక్, ఏరోస్పేస్ తదితర రంగాల్లో సహకారానికి ఈ బృందం చర్చలు జరునుతుంది.
Story first published: Wednesday, May 5, 2010, 17:28 [IST]