విశాఖను వణికిస్తున్న సూర్యుడు

ఈ సీజనులో ఇదే అత్యధికం కావడం విశేషం. ఇప్పటిదాకా ఈ సీజనులో 38.6 డిగ్రీలే గరిష్టం. దాదాపు 40 డిగ్రీలకు ఉష్ణ్రోగత చేరుకోవడంతో జనం అల్లాడిపోయారు. బయటకు రావడానికే భయకంపితులయ్యారు. చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. నగరంలోని రోడ్లు చాలా వరకు నిర్మానుష్యంగా కనిపించాయి. సాయంత్రం కాస్త చల్లబడ్డాకా రోడ్లపైకి నెమ్మదిగా జనసంచారం మొదలయ్యింది. వేసవి తాపాన్ని తాళలేక పెద్ద ఎత్తున సాగరతీరానికి వెళ్లారు.












Click it and Unblock the Notifications