ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టుల మృతి

పశ్చిమ బెంగాల్ లో ఇటీవల జరిగిన మరో మావోయిస్టుల సంఘటన వివరాలు..పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి తమ ప్రాబల్యాన్ని చాటారు. పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా సిల్దియాలో గురువారం రాత్రి నలుగురు సీపీఎం కార్యకర్తలను మావోలు అపహరించారు. వారిలో నలుగురిని హతమార్చారు.
తమ మహిళా కార్యకర్త అరెస్టుకు నిరసనగా పశ్చిమ మిడ్నాపూర్లో శుక్రవారం నుంచి 24 గంటల పాటు మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. బంద్ నేపథ్యంలో మావోయిస్టులు హత్యా కాండకు దిగారు. బుల్లెట్ దెబ్బలు తగిలిన నాలుగు మృతదేహాలు సిల్దా సమీపంలోని జబల్పూర్ లో కనిపించాయి.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications