విమానం ప్రమాదం: 160 మంది మృతి

ప్రమాదానికి సంబంధించి తమకు ప్రాథమిక సమాచారం మాత్రమే ఉందని, తాము వివరాల కోసం ఎదురు చూస్తున్నామని డిజిసిఎ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ఎ జైదీ చెప్పారు. విమానాశ్రయానికి పది కిలోమీటర్ల దూరంలో కొండను ఢీకొట్టి విమానం కూలిందని కర్నాటక హోం మంత్రి చెప్పారు. ప్రమాదంలో 160 మంది దాకా మరణించి ఉంటారని ఆయన చెప్పారు. సంఘటనా స్థలానికి 25 అంబులెన్స్ లు చేరుకున్నాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పౌర విమాన యానాల మంత్రి ప్రఫుల్ పటేల్ ప్రమాద స్థలానికి బయలుదేరారు.












Click it and Unblock the Notifications