వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మృతులంతా భారతీయులే: ఎయిర్ ఇండియా
రన్ వే పొడిగానే ఉందని ప్రఫుల్ పటేల్ చెప్పారు. ప్రమాదానికి రన్ వే కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదం సంభవించి ఉంటుందని ఆయన చెప్పారు. ఎయిర్ క్రాఫ్ట్ ను, రన్ వేను డిజిసిఎ సర్టిఫై చేసిందని ఆయన చెప్పారు. ఎయిర్ క్రాఫ్ట్ కూడా రెండున్నరేళ్ల క్రితానిదేనని ఆయన చెప్పారు.
Comments
Story first published: Saturday, May 22, 2010, 16:46 [IST]