వైయస్ జగన్ మా రక్తంపై నడిచి వస్తాడా: కె. చంద్రశేఖర రావు

వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్న ఘటనలపై మేం ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించామని, ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరి కారణంగా శుక్రవారం తొమ్మిది మంది తెలంగాణవాదులకు బుల్లెట్గాయాలయ్యాయని ఆయన అన్నారు. కాంగ్రెస్పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కొండా మురళీనే కాల్పులు జరిపారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారని, ఎవరు కాల్పులు జరిపారన్నది ప్రభుత్వం తేల్చిచెప్పాలని, జరిగిన ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని ఆయన అన్నారు. మహబూబాబాద్లో కొండ వర్గీయులే కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తెలంగాణవాదులపై దాడిచేశారని, దీన్ని అడ్డుకునే క్రమంలో తెలంగాణవాదులు ప్రతిదాడికి దిగారని ఆయన అన్నారు.
More From
-
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ? -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి












Click it and Unblock the Notifications