వైయస్ జగన్ ఒంటరి: దూరమవుతున్న కాంగ్రెసు నేతలు

సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్ వంటి మంత్రులు, చాలా మంది శాసనసభ్యులు జగన్ కోసం కాంగ్రెసు పార్టీకి దూరమయ్యే స్థితిలో లేరు. జగన్ వ్యవహార శైలే అందుకు కారణమని రాజకీయ వర్గాల విశ్లేషణ. ప్రజాదరణ గల తనను కాంగ్రెసు అధిష్టానం వదులుకోదనే మితిమీరిన విశ్వాసం వల్ల ముఖ్యమంత్రి రోశయ్యపై విమర్శలు చేస్తూనే అధిష్టానం అండదండలతో ముందుకు సాగాలనే ఆయన వ్యూహాన్ని జగన్ అనుసరించారని భావిస్తున్నారు.పార్టీ అధిష్టానం కళ్లెం వేసేందుకు సిద్ధపడడంతో జగన్ కు నాయకులంతా దూరం జరుగుతున్నారు.












Click it and Unblock the Notifications