ఓదార్పు అనుమతికి వైయస్ జగన్ ఆఖరు ఆస్త్రం
జగన్ మాత్రం ఓదార్పు యాత్రను కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి శ్రీకాకుళం జిల్లాలో జరిగే యాత్రకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. కొండా సురేఖ దంపతులు, శానససభ్యులు అదినారాయణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డితో జరిగిన చర్చల్లో ఈ మేరకు జగన్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. జగన్ ను మంత్రి, బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా కలిశారు. జగన్ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
Comments
వైయస్ జగన్ కాంగ్రెసు ఓదార్పు యాత్ర హైదరాబాద్ ys jagan congress odarpu yatra family members hyderabad
Story first published: Wednesday, June 2, 2010, 15:31 [IST]