ఓదార్పు యాత్ర వాయిదాకు వైయస్ జగన్ యోచన

అయితే చివరి నిమిషం వరకు పార్టీ అధిష్టానం నుంచి అనుమతి సాధించేందుకు ప్రయత్నాలు మాత్రం సాగించాలని అనుకుంటున్నారు. అధిష్టానం అనుమతి లభిస్తుందనే ఆశ కూడా జగన్ కు ఉన్నట్లు చెబుతున్నారు. కొందరు మంత్రులు శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తన ఓదార్పు యాత్రకు అనుకూలంగా మాట్లాడడం ఆయనకు కొంత ఊరటనిస్తోంది. పార్టీ అధిష్టానం తన నిర్ణయానికి కట్టుబడి ఉంటే జగన్ ఆదివారం సాయంత్రం గానీ, సోమవారం ఉదయం గానీ యాత్రను వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. జగన్ ఓదార్పు యాత్రను వాయిదా వేసుకోవడమే మంచిదని ఆయనకు అత్యంత సన్నిహితుడైన శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి కూడా అన్నారు. దీన్ని బట్టి శాసనసభ్యుల మనోగతాన్ని అర్థం చేసుకోవవచ్చునని అంటున్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications