ఓదార్పు యాత్ర ఆపితేనే జగన్ తో సోనియా భేటీ

జగన్ తమ హద్దు దాటితే కఠినంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే అధిష్టానం ఉన్నట్లు తెలిసింది. జగన్ తనను కలవడానికి వస్తున్నాడని సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ చెప్పినప్పుడు అతన్ని ప్రోత్సహించవద్దని కేంద్ర ప్రణబ్ ముఖర్జీ చెప్పినట్లు తెలుస్తోంది. జగన్ వ్యవహారంపై జోక్యం చేసుకోవద్దని అధిష్టానం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి)కి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ జగన్ వ్యవహారంపై ఏమీ మాట్లాడడం లేదు. అది తమ పార్టీ అంతర్గత వ్యవహారమని ఆయన అంటున్నారు.
More From
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications