హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోదండరామ్ పని చేస్తోంది ఎవరి కోసమో తెలుసు: శైలజానాథ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sailajanath
హైదరాబాద్: తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) కన్వీనర్ కోదండరామ్ ఎవరి కోసం పని చేస్తున్నారో అందరికీ తెలుసునని కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యుడు శైలజానాధ్ వ్యాఖ్యానించారు. ఉద్యమం పేరిట దళితులను, బహుజనులను బలి చేస్తున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు.

తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అభివృద్ధి నినాదంతోనే పోటీ చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ నినాదంతో కాంగ్రెసు ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని అనంతపురం పార్లమెంటు సభ్యుడు అనంత వెంకటరామిరెడ్డి అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X