కోదండరామ్ పని చేస్తోంది ఎవరి కోసమో తెలుసు: శైలజానాథ్
తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అభివృద్ధి నినాదంతోనే పోటీ చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ నినాదంతో కాంగ్రెసు ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని అనంతపురం పార్లమెంటు సభ్యుడు అనంత వెంకటరామిరెడ్డి అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
శైలజానాథ్ కాంగ్రెసు తెలంగాణ ఉప ఎన్నికలు కోదండరామ్ హైదరాబాద్ sailajanath congress telangana by polls kodandaram hyderabad
Story first published: Thursday, June 10, 2010, 15:43 [IST]