బాంబు పేలుడు: తమిళనాడులో రైల్వే ట్రాక్ పేల్చివేత

సకాలంలో అధికారులు స్పందించడంతో పెద్ద ప్రమాదాన్ని నివారించగలిగారు. ఇక్కడి నుంచి అనేక రైళ్లను సేలం మీదుగా చెన్నయ్ తరలిస్తున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షే భారత దేశ పర్యటనకు నిరసనగా ఎల్టీటీఈ అనుకూల వర్గాలు ఈ బాంబు దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఈ ప్రాంతంలో ఎల్టీటీఈ నేత ప్రభాకరన్కు అనుకూలంగా గోడలపై పోస్టర్లు ప్రత్యక్షం కావడంతో ఈ అనుమానానికి బలం చేకూరుతోంది.












Click it and Unblock the Notifications