హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఉప ఎన్నికలపై డిఎస్ చెప్తారు: వి హనుమంతరావు

By Pratap
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
హైదరాబాద్: తెలంగాణలో జరిగే ఉప ఎన్నికలపై ఏదైనా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్తారని కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి హనుమంతరావు చెప్పారు. ఉప ఎన్నికలపై డిఎస్ చెప్పేదే ఫైనల్ అని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. పార్టీ అధిష్టానం ఆలోచనలకు అనుగుణంగా పార్టీ శ్రేణులు నడుచుకోవాలని ఆయన సూచించారు.

తెలంగాణలోని ఉప ఎన్నికల్లో ఏ నినాదంతో ముందుకు వెళ్లాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని, ఈ విషయంపై ఎల్లుండి ఢిల్లీ వెళ్తున్న డిఎస్ చూసుకుంటారని ఆయన అన్నారు. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X