తెలంగాణ ప్రజల చీలికకు సీమాంధ్ర నేతల కుట్ర: కోదండరామ్

ఉప ఎన్నికల్లో పోటి చేయాలంటే తమకేమీ భయం లేదని, ఇతర పార్టీల వ్యవహారశైలిపైనే అనుమానాలున్నాయని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెసు పోటీ చేయడం అనైతికమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ నేతల వ్యవహార శైలి భయాందోళనలకు గురిచేస్తోందని ఆయన అన్నారు. డిసెంబర్ 9వ తేదీన కేంద్రం చేసిన ప్రకటనను సీమాంధ్ర నాయకులు అడ్డుకున్నారని ఆయన అన్నారు. రాజీనామాలతో తెలంగాణ సాధించుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుతో సహా తెలంగాణ నాయకులు, జేఏసీ నేతలు, ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్ధి జేఏసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అలాగటు ఉప ఎన్నికల్లో ముందుకు ఏ విధంగా పోవాలి, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చలు జరగనున్నట్లు తెలియవచ్చింది.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications