రామోజీ ఈనాడుపై సాక్షి డైలీ మరోసారి దాడి

ఈనాడు దినపత్రిక వార్తాకథనాన్ని ఆసరాగా తీసుకుని రోశయ్య ప్రభుత్వంపై కూడా సాక్షి దినపత్రిక విమర్సలు గుప్పించింది. బీసి ఫీజుల రీయంబర్స్ మెంటుకు వైయస్ హయాంలో బడ్జెట్ కు మించి నిధులు విడుదల చేసినట్లు తెలిపింది. వైయస్సార్ మరణం తర్వాతనే పథకానికి చిక్కులు మొదలయ్యయాని సాక్షి తప్పు పట్టింది. బకాయిలు చెల్లించకుండా ప్రస్తుత ప్రభుత్వం పెంచుకుంటూ వచ్చిందని, దీంతో బకాయిలు తడిసి మోపడయ్యాయని విమర్శించింది. ఇప్పుడు వాటిని చెల్లించలేక ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నట్లు అభిప్రాయపడింది. ఎడాపెడా అన్ని చార్జీలు పెంచుతున్నా డబ్బుల్లేవంటూ ప్రభుత్వం బీదరుపులు అరుస్తోందని సాక్షి వార్తాకథనం వ్యాఖ్యానించింది.
ఆ రకంగా వైయస్సార్ పై మరో కుట్ర ప్రారంభమైందని సాక్షి ఆరోపించింది. వైయస్ హయాంలో ఫీజు రీయంబర్స్ మెంటు పథకాన్ని ఎలా అమలు చేసిందీ సాక్షి వివరించింది. ఇప్పుడు బకాయిలు ఎలా పేరుకుపోయాయో వివరించింది. గణాంకాలతో వాటిని సాక్షి దినపత్రిక వివరించింది. ప్రభుత్వ ప్రస్తుత ప్రతిపాదన పేద విద్యార్థుల ఆగ్రహానికి గురవుతోందని సాక్షి వ్యాఖ్యానించింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications