పాకిస్ధాన్ ఆత్మాహుతి దాడిలో 104 కు చేరిన మృతుల సంఖ్య
International
oi-Santaram
By Santaram
|
ఇస్లామాబాద్:
పాకిస్తాన్లో
శుక్రవారం
జరిగిన
ఆత్మాహుతి
బాంబు
దాడి
ఘటనలో
శనివారంనాటికి
మృతుల
సంఖ్య
104కు
చేరింది.
గాయపడినవారిసంఖ్య
110కి
పెరిగింది.సహాయ
కార్యక్రమాలు
చేపట్టిన
రిస్క్యూ
బృందం
ఇప్పటివరకు
36
మృత
దేహాలను
వెలికి
తీసింది.
ప్రభుత్వ
కార్యాలయాను
టార్గెట్
చేసుకుని,
పాకిస్తాన్లోని
ఓ
గిరిజన
గ్రామం..
జన
సమర్ధంగా
ఉన్న
ప్రాంతంలో
శుక్రవారం
ఆత్మాహుతి
దళ
సభ్యుడు
మోటారు
వాహనంపై
వచ్చి
తనకు
తానుగా
పేల్చుకోవడంతో
ఈ
ఘటన
చోటుచేసుకున్న
విషయం
విదితమే.
కాగా
అక్కడ
ఉన్న
ఓజైలు
ప్రహరీగోడ
కూడా
బాంబు
దాటికి
కూలిపోవడంతో
జైలులో
ఉన్న
ఖైదీల్లో
36
మంది
పారిపోయారు.
ఇంకా
సహాయకార్యక్రమాలు
జరుగుతున్నాయి.