వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప ఎన్నికల్లో సెంటిమెంటు బాగా పని చేసింది: పురంధేశ్వరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Purandeswari
విశాఖపట్నం / హైదరాబాద్: తెలంగాణ ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పును అందరూ గౌరవించాల్సిన అవసరం ఉందని కేంద్ర మానవ వనరుల సహాయ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. విశాఖ వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల్లో సెంటిమెంటు బలంగా ఉందని చెప్పారు. ఉప ఎన్నికల ఫలితాలను అధిష్ఠానం పరిగణనలోకి తీసుకొని విశ్లేషిస్తుందని తెలిపారు. సెంటిమెంటు వల్లే తెరాస నెగ్గిందన్నారు.

సెంటిమెంటు వల్లనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) గెలిచిందని మాజీ జీవన్ రెడ్డి, శాసనసభ్యుడు పి. శంకరరావు శుక్రవారం హైదరాబాదులో అన్నారు. సెంటిమెంటు బలంగా పని చేసిందని వారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బాధ్యతను తెలంగాణ మంత్రులు, పార్లమెంటు సభ్యులు తీసుకోవాలని జీవన్ రెడ్డి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X