వైయస్ జగన్ వరంగల్ జిల్లా ఓదార్పు కొంప ముంచిందా?

తెలంగాణ నాయకులను చులకన చేస్తూ జగన్ వర్గం చేసిన వ్యాఖ్యలు, పార్లమెంటులో తెలంగాణను వ్యతిరేకిస్తూ ప్లకార్డు ప్రదర్శిస్తూ తన సీమాంధ్ర వైఖరి, తెలంగాణలో పర్యటించి తీరుతాననే ఆధిపత్య ధోరణి తెలంగాణ ప్రజల కడుపు మంటకు కారమైందని అంటున్నారు. తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెసు నాయకులు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు తనను అడ్డుకుంటున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపాయని చెబుతున్నారు. తాను మాత్రమే తెలంగాణను ఉద్దరిస్తాననే ప్రభు వచనాలు కూడా తెలంగాణ ప్రజలకు నచ్చలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ వ్యవహార శైలి వల్ల తెలంగాణ ప్రజల్లో సీమాంధ్ర నాయకుల ఆధిపత్య ధోరణి బాహాటంగా ముందుకు రావడంతో తెలంగాణ ప్రజల్లో సెంటిమెంటు మరింతగా బలపడిందనే వ్యాఖ్య వినిపిస్తోంది. వైయస్ కోసం మరణించినవారు తప్ప, తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు జగన్ పట్టనప్పుడు తెలంగాణకు జగన్ మేలు చేసేందుకు రావడం లేదనే భావన బలంగా నాటుకుపోయిందని అంటున్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications