తెలంగాణ ఉప ఎన్నికలపై సాక్షి మార్కు విశ్లేషణ

తెలంగాణ కాంగ్రెసు నాయకులను ఉప ఎన్నికల్లో బాధ్యులను చేస్తూ వ్యాఖ్యానాలు చేసింది. అనవసరమైన వ్యాఖ్యల ద్వారా పార్టీలో కుమ్ములాటలకు వారు కారణమయ్యారని వ్యాఖ్యానించింది. జగన్ వరంగల్ ఓదార్పు యాత్రను తెలంగాణ కాంగ్రెసు నాయకులు వ్యతిరేకించడంపై పరోక్ష వ్యాఖ్యలు గుప్పించింది. అదే సమయంలో జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు నాయకులు పార్టీలోని తమ ప్రత్యర్థులపై కత్తులు దూశారు. ఎన్నికల ప్రచారం నిర్వహించి గెలుపు బాటలో నడిపించే నాయకుడు లేకుండా పోయారని మాజీ కొండా సురేఖ లాంటి నేతలు వ్యాఖ్యానించారు. గెలుపు బాధ్యతను ఏ ఒక్కరు కూడా స్వీకరించలేకపోయారని విమర్సించారు. సమర్ధుడైన నాయకుడు లేకుండా పోయాడని, అందుకే కాంగ్రెసు ఓడిపోయిందని విమర్సించారు. మొత్తం మీద, జగన్ కు నాయకత్వం అప్పగించకపోవడం వల్లనే కాంగ్రెసు ఉప ఎన్నికల్లో ఓడిపోయిందనే అర్థం వచ్చేలా సాక్షి చానెల్ వార్తాకథనం, జగన్ వర్గీయుల వ్యాఖ్యలు ఉన్నాయి.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications