తెలంగాణ ఉప ఎన్నికలపై సాక్షి మార్కు విశ్లేషణ

తెలంగాణ కాంగ్రెసు నాయకులను ఉప ఎన్నికల్లో బాధ్యులను చేస్తూ వ్యాఖ్యానాలు చేసింది. అనవసరమైన వ్యాఖ్యల ద్వారా పార్టీలో కుమ్ములాటలకు వారు కారణమయ్యారని వ్యాఖ్యానించింది. జగన్ వరంగల్ ఓదార్పు యాత్రను తెలంగాణ కాంగ్రెసు నాయకులు వ్యతిరేకించడంపై పరోక్ష వ్యాఖ్యలు గుప్పించింది. అదే సమయంలో జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు నాయకులు పార్టీలోని తమ ప్రత్యర్థులపై కత్తులు దూశారు. ఎన్నికల ప్రచారం నిర్వహించి గెలుపు బాటలో నడిపించే నాయకుడు లేకుండా పోయారని మాజీ కొండా సురేఖ లాంటి నేతలు వ్యాఖ్యానించారు. గెలుపు బాధ్యతను ఏ ఒక్కరు కూడా స్వీకరించలేకపోయారని విమర్సించారు. సమర్ధుడైన నాయకుడు లేకుండా పోయాడని, అందుకే కాంగ్రెసు ఓడిపోయిందని విమర్సించారు. మొత్తం మీద, జగన్ కు నాయకత్వం అప్పగించకపోవడం వల్లనే కాంగ్రెసు ఉప ఎన్నికల్లో ఓడిపోయిందనే అర్థం వచ్చేలా సాక్షి చానెల్ వార్తాకథనం, జగన్ వర్గీయుల వ్యాఖ్యలు ఉన్నాయి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications