గాలి బ్రదర్స్ ను టార్గెట్ చేసుకున్న చంద్రబాబు

రాష్ట్రంలోని ఖనిజ వనరులను ఇష్టమైన వారికే అప్పగిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. 30 మిలియన్ మెట్రిక్ టన్నుల ఇనుపఖనిజం అక్రమంగా ఎగుమతైనట్లు కర్ణాటక అంచనా వేసిందని ఆయన అన్నారు. ఖనిజం తరలింపు సమయంలో అనేకమంది మరణిస్తున్నారని చెప్పారు. మైనింగ్ మాఫియాను అరికట్టాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇష్టమైన వారికి ప్రభుత్వం మైనింగ్ తవ్వకాలు అప్పగిస్తోందని ఆయన విమర్శించారు. విదేశాలకు ఇనుప ఖనిజం ఎగుమతిని నిలిపేయాలని ఆయన డిమాండ్ చేశారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications