వైయస్ జగన్ ను తప్పుదోవ పట్టిస్తున్నారు: మధు యాష్కీ

తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 17వ తేదీని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించబోదని ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రకటించడం బాధాకరమని ఆయన అన్నారు. దాని వల్ల తెలంగాణ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన అన్నారు. ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకమనే భావన తెలంగాణ ప్రజల్లో నాటుకుపోతుందని ఆయన అన్నారు. మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాల మాదిరిగా సెప్టెంబర్ 17వ తేదీ ఉత్సవాలను అధికార కార్యక్రమంగా నిర్వహించాలని ఆయన కోరారు. ఈ విషయంపై మరోసారి తాను ముఖ్యమంత్రిని కలుస్తానని, పార్టీ అధిష్టానం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకుని వెళ్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications