మన్నవరం ప్రాజెక్టు తరలిపోదు, పిఎం వస్తారు: సిఎం రోశయ్య

మన్నవరం ప్రాజెక్టుకు ఈ నెల 31వ తేదీన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ శంకుస్థాపన చేస్తారని ఆయన చెప్పారు. అయితే ఇంకా ప్రధాని ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారు కాలేదని ఆయన చెప్పారు. ప్రధాని పర్యటనకు సంబంధించి మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఖరారు కాలేదని ఆయన చెప్పారు. మన్నవరం ప్రాజెక్టు శంకుస్థాపన ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ఈసారైనా జరుగుతుందా అనే సందేహం పూర్తిగా వీడిపోలేదు. కాగా, ఈ ప్రాజెక్టును తమిళనాడుకు తరలించుకుపోవడానికి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరిగింది.
More From
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications