మన్నవరం ప్రాజెక్టు తరలిపోదు, పిఎం వస్తారు: సిఎం రోశయ్య

మన్నవరం ప్రాజెక్టుకు ఈ నెల 31వ తేదీన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ శంకుస్థాపన చేస్తారని ఆయన చెప్పారు. అయితే ఇంకా ప్రధాని ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారు కాలేదని ఆయన చెప్పారు. ప్రధాని పర్యటనకు సంబంధించి మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఖరారు కాలేదని ఆయన చెప్పారు. మన్నవరం ప్రాజెక్టు శంకుస్థాపన ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ఈసారైనా జరుగుతుందా అనే సందేహం పూర్తిగా వీడిపోలేదు. కాగా, ఈ ప్రాజెక్టును తమిళనాడుకు తరలించుకుపోవడానికి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరిగింది.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications