ప్రధాని మన్మోహన్ సింగ్ ఎపి పర్యటన మళ్లీ వాయిదా

చిత్తూరు జిల్లాలో ప్రధాని మన్మోహన్ సింగ్ మన్నవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. తిరుపతి విమానాశ్రయం విస్తరణ పనులకు కూడా ఆయన శ్రీకారం చుట్టాల్సి ఉంది. కాగా, ఢిల్లీ పర్యటన ముగించిన హైదరాబాద్ వచ్చిన గవర్నర్ నరసింహన్ తో కె. రోశయ్య భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై, ప్రధాని రాష్ట్ర పర్యటనపై వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications