మన్నవరం ప్రాజెక్టు వైయస్ ఘనతే: ప్రధాని మన్మోహన్ సింగ్

గత ఆరేళ్లలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేశామని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి తరఫున ప్రసంగాన్ని చదివిన ఆయన మన్నవరం ప్రాజెక్టు కోసం వైఎస్ ఎనలేని కృషి చేశారని కన్నా అన్నారు. 11వ పంచవర్ష ప్రణాళికలో 60 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సుశీల్కుమార్ షిండే వెల్లడించారు. 2012 లోగా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలను విద్యుదీకరించనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications