సమస్యపై ప్రభుత్వంతో మాట్లాడ్తా: ఒయు విసి తిరుపతి రావు

ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలని ఉంటుందని, ప్రస్తుత పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తే తమకు అవకాశాలు పోతాయని విద్యార్థులు అనుకుంటున్నారని, దానిపై ప్రభుత్వంతో చర్చిస్తానని ఆయన అన్నారు. పిల్లల ఆలోచనను, ఆవేదనను తాను ప్రభుత్వానికి వినిపిస్తానని ఆయన అన్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని తాను విద్యార్థులను కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదని విద్యార్థులే ఇంతకు ముందు నిర్ణయం తీసుకున్నారని, దానికి విద్యార్థులు కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications